ETV Bharat / state

పల్లె పిలుపులో.. మంత్రి శంకరనారాయణ - Accident

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల పరిధిలోని గ్రామాల్లో నిర్వహించిన పల్లె పిలుపు కార్యక్రమంలో మంత్రి శంకరనారాయణ పాల్గొన్నారు. స్థానిక సమస్యలపై ఆరా తీసిన ఆయన.. నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు

పల్లె పిలుపులో మంత్రి శంకరనారాయణ
author img

By

Published : Jul 6, 2019, 4:47 PM IST

పల్లె పిలుపులో మంత్రి శంకరనారాయణ

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం జూలుకుంట, ఈదులబలాపురం గ్రామాల్లో రాష్ట్ర బి.సి సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ పల్లె పిలుపు కార్యక్రమంలో పాల్గొన్నారు. జూలకుంట గ్రామంలో ప్రజలు, డ్వాక్రా మహిళలు మంత్రికి స్వాగతం పలికారు. గ్రామంలో కలియతిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కుమారస్వామి సర్కార్​ పతనం ఖాయం!

పల్లె పిలుపులో మంత్రి శంకరనారాయణ

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం జూలుకుంట, ఈదులబలాపురం గ్రామాల్లో రాష్ట్ర బి.సి సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ పల్లె పిలుపు కార్యక్రమంలో పాల్గొన్నారు. జూలకుంట గ్రామంలో ప్రజలు, డ్వాక్రా మహిళలు మంత్రికి స్వాగతం పలికారు. గ్రామంలో కలియతిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కుమారస్వామి సర్కార్​ పతనం ఖాయం!

Intro:తిరుమల కనుమ దారిలో యువకుడు మృతి చెందాడు. మదనపల్లెకు చెందిన పవన్ కుమార్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై కొండపైనుంచి కిందకు దిగుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. వినాయకస్వామి ఆలయంకు సమీపంలోని మలుపులో అదుపుతప్పి బస్సు కిందపడి మృతి చెందాడు. యువకుడితో పాటు వాహనంలో ఉన్న యువతి స్వల్పగాయాలతో బయటపడింది. అంత సేపూ తనతో ఉన్న
పవన్ మృతితో చెందడంతో యువతి కన్నీరుమున్నీరవుతోందిBody:.Conclusion:.

For All Latest Updates

TAGGED:

Accident
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.