ETV Bharat / state

చుక్కలూరులో దారుణం : వ్యక్తి దారుణ హత్య

author img

By

Published : Oct 8, 2020, 4:03 PM IST

అనంతపురం జిల్లా చుక్కలూరు గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

man murdered with mysterious in chukkalore thadipathri mandalam ananthapuram district
చుక్కలూరులో దారుణం : వ్యక్తి దారుణ హత్య

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చుక్కలూరు గ్రామానికి చెందిన రమేష్ బాబు... భవన నిర్మాణ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం రమేష్ బాబు అదృశ్యమయ్యాడు. ఘటనపై కుటుంబసభ్యులు తాడిపత్రి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో గ్రామంలోని ఓ తోట వద్ద మృతదేహం పూడ్చిపెట్టి ఉందని సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని వెలికి తీసి రమేష్ బాబుగా గుర్తించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్య కేసుగా నమోదు చేసుకున్నారు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చుక్కలూరు గ్రామానికి చెందిన రమేష్ బాబు... భవన నిర్మాణ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం రమేష్ బాబు అదృశ్యమయ్యాడు. ఘటనపై కుటుంబసభ్యులు తాడిపత్రి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో గ్రామంలోని ఓ తోట వద్ద మృతదేహం పూడ్చిపెట్టి ఉందని సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని వెలికి తీసి రమేష్ బాబుగా గుర్తించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్య కేసుగా నమోదు చేసుకున్నారు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

24 గంటల్లో అల్పపీడనం.. కోస్తాంధ్ర, యానాంకు వర్ష సూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.