ETV Bharat / state

వాహనం ఢీకొని వ్యక్తి మృతి

author img

By

Published : Jun 11, 2020, 1:40 AM IST

ద్విచక్ర వాహనాన్ని ఐచర్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా తాడిమరి మండలం ఏకపాదం పల్లి వద్ద జరిగింది.

man dead in road
వాహనం ఢీకొని వ్యక్తి మృతి

అనంతపురం జిల్లా తాడిమరి మండలం ఏకపాదం పల్లి వద్ద ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఐచర్ వాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

నార్పల మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన నాగరాజు మల్లెపూలను బత్తలపల్లి మార్కెట్​లో విక్రయించేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురై మరణించాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురం జిల్లా తాడిమరి మండలం ఏకపాదం పల్లి వద్ద ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఐచర్ వాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

నార్పల మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన నాగరాజు మల్లెపూలను బత్తలపల్లి మార్కెట్​లో విక్రయించేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురై మరణించాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

విధుల్లో నిర్లక్ష్యం.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉద్యోగులపై వేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.