ETV Bharat / state

కర్ణాటక మద్యం స్వాదీనం

author img

By

Published : May 28, 2020, 5:55 PM IST

కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను అనంతపురం జిల్లా రంగాపురం వద్ద పోలీసులు పట్టుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి...మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు.

కర్ణాటక మద్యం స్వాదీనం
కర్ణాటక మద్యం స్వాదీనం

అనంతపురం జిల్లా మడకశిర మండలం రంగాపురంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈచర్ వాహనంలో కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని 380 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి..నిందితులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

అనంతపురం జిల్లా మడకశిర మండలం రంగాపురంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈచర్ వాహనంలో కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని 380 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి..నిందితులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.