అనంతపురం జిల్లా యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో కర్ణాటకు చెందిన 1344 మద్యం ప్యాకెట్లను, 7 బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక మద్యం ధర తక్కువగా ఉన్న కారణంగా.. అక్కడ నుంచి తెచ్చియల్లనూరు పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: