అనంతపురంలో జరుగుతున్న తెలుగుదేశం విస్తృతస్థాయి సమావేశంలో జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు శాంతివచనాలు పక్కన పెట్టాలని సూచించారు. రెండున్నరేళ్లలోపు ఎన్నికలు వస్తాయని... దానికి సిద్ధంగా ఉండాలని అని అన్నారు. గత ఎన్నికల్లో చప్పట్లు కొట్టిన వారి మాటలు నమ్మి చంద్రబాబు మోసపోయారని.. ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నవారి మాటలు తెదేపా అధినేత వినలేదన్నారు.
ఇదీ చదవండి