ETV Bharat / state

ఉరవకొండలో 'యోధులకు వందనం' కార్యక్రమం

author img

By

Published : Nov 13, 2020, 7:05 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండలో యోధులకు వందనం కార్యక్రమం నిర్వహించారు. కరోనా సమయంలో సేవలందించిన యోధులకు సన్మానం చేసి ప్రశంసాపత్రం అందజేశారు.

honor to corona warriors
ఉరవకొండలో 'యోధులకు వందనం' కార్యక్రమం

కరోనా సమయంలో నిస్వార్థ సేవలందించిన వారికి 'యోధులకు వందనం' పేరుతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఇంఛార్జ్ ఎంపీడీఓ, సీఐ తదితరులు పాల్గొన్నారు.

కరోనా సమయంలో కీలక సేవలు అందించిన రెవెన్యూ, వైద్య, పారిశుద్ధ్య, పోలీసు, గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ శాఖల నుంచి 5గురు చొప్పున ఎంపిక చేసి వారికి సన్మానం చేశారు. ప్రశంసాపత్రం అందజేశారు. అంతకుముందు కరోనాతో మరణించిన వారి ఆత్మ శాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు.

కరోనా సమయంలో నిస్వార్థ సేవలందించిన వారికి 'యోధులకు వందనం' పేరుతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఇంఛార్జ్ ఎంపీడీఓ, సీఐ తదితరులు పాల్గొన్నారు.

కరోనా సమయంలో కీలక సేవలు అందించిన రెవెన్యూ, వైద్య, పారిశుద్ధ్య, పోలీసు, గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ శాఖల నుంచి 5గురు చొప్పున ఎంపిక చేసి వారికి సన్మానం చేశారు. ప్రశంసాపత్రం అందజేశారు. అంతకుముందు కరోనాతో మరణించిన వారి ఆత్మ శాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు.

ఇవీ చదవండి..

పారిశ్రామిక ప్రోత్సాహక అధికారులుగా సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్లు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.