ETV Bharat / state

శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించిన హైకోర్టు న్యాయమూర్తి

author img

By

Published : Feb 9, 2023, 8:50 PM IST

HC JUDGE JUSTICE SRINIVAS REDDY VISITED ANJANEYA TEMPLE : గుంతకల్లులోని కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు.

HC JUDGE JUSTICE SRINIVAS REDDY VISITED ANJANEYA TEMPLE
HC JUDGE JUSTICE SRINIVAS REDDY VISITED ANJANEYA TEMPLE

HC JUDGE JUSTICE SRINIVAS REDDY VISITED ANJANEYA TEMPLE : అనంతపురం జిల్లా గుంతకల్లులోని కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అధికారి, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను, శేష వస్త్రాన్ని అందజేశారు.

HC JUDGE JUSTICE SRINIVAS REDDY VISITED ANJANEYA TEMPLE : అనంతపురం జిల్లా గుంతకల్లులోని కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అధికారి, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను, శేష వస్త్రాన్ని అందజేశారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.