ETV Bharat / state

100 మంది రైతులకు.. 99 క్వింటాళ్ల విత్తనాల పంపిణీ

author img

By

Published : May 18, 2020, 2:37 PM IST

పెనుకొండ సబ్ కలెక్టర్ నిశాంతి ఆధ్వర్యంలో రైతులకు విత్తన పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి దుద్దేబండ గ్రామంలో వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు.

ground nuts seeds distribution
అనంతపురంలో వేరుశెనగ విత్తనాలు పంపిణీ

అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని దుద్దేబండ గ్రామంలో వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేశారు. ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి... పెనుకొండ సబ్ కలెక్టర్ నిశాంతి ఆధ్వర్యంలో విత్తనాలను రైతులకు అందజేశారు.

మొదటి రోజున 100 మంది రైతులకు 99 క్వింటాళ్ల విత్తనాలు అందజేశినట్టు పెనుకొండ మండల వ్యవసాయ అధికారి రాకేష్ నాయక్ పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ఏడీ స్వయంప్రభ, స్థానిక వైకాపా నాయకులు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని దుద్దేబండ గ్రామంలో వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేశారు. ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి... పెనుకొండ సబ్ కలెక్టర్ నిశాంతి ఆధ్వర్యంలో విత్తనాలను రైతులకు అందజేశారు.

మొదటి రోజున 100 మంది రైతులకు 99 క్వింటాళ్ల విత్తనాలు అందజేశినట్టు పెనుకొండ మండల వ్యవసాయ అధికారి రాకేష్ నాయక్ పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ఏడీ స్వయంప్రభ, స్థానిక వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

'భరోసా కేంద్రాలతో రైతులకు అండ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.