ETV Bharat / state

కరువు కోరల్లో అనంత..ప్రత్యమ్నాయ పంటల వైపు ప్రభుత్వ చూపు

అనంతపురం జిల్లాలో కరవు తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. తొలకర్లకు వేసిన విత్తనాలు భూమిలోనే సమాధైపోయాయి. దీంతో ప్రత్యమ్నాయ పంటలకు కావల్సిన విత్తనాల అవసరాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

author img

By

Published : Aug 5, 2019, 2:51 PM IST

వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి

అనంతపురం జిల్లాలో రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. ఓవైపు గోదావరికి వరదలు వచ్చి పంటలు నాశనమవుతుంటే అనంతలో మాత్రం నెలన్నర రోజులుగా చినుకు రాలక తొలకర్లకు వేసిన విత్తనం భూమిలోనే సమాధైపోయింది. అప్పలు చేసి విత్తనం, ఎరువులు కొనుగోలు చేసి పంట వేసిన రైతులు నష్టపోయారు. దింతో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదనరెడ్డి వర్షాభావ ప్రాంతాల్లో పంటభూములను పరిశీలిస్తున్నారు. ప్రత్యమ్నాయ పంటల విత్తనాల అవసరాలను తెలుసుకుంటున్నారు. త్వరలో రైతలకు విత్తనాలు అందజేస్తామన్నారు.

వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి

అనంతపురం జిల్లాలో రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. ఓవైపు గోదావరికి వరదలు వచ్చి పంటలు నాశనమవుతుంటే అనంతలో మాత్రం నెలన్నర రోజులుగా చినుకు రాలక తొలకర్లకు వేసిన విత్తనం భూమిలోనే సమాధైపోయింది. అప్పలు చేసి విత్తనం, ఎరువులు కొనుగోలు చేసి పంట వేసిన రైతులు నష్టపోయారు. దింతో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదనరెడ్డి వర్షాభావ ప్రాంతాల్లో పంటభూములను పరిశీలిస్తున్నారు. ప్రత్యమ్నాయ పంటల విత్తనాల అవసరాలను తెలుసుకుంటున్నారు. త్వరలో రైతలకు విత్తనాలు అందజేస్తామన్నారు.

వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి

ఇదీచదవండి

బలహీనంగా ఉన్న పాఠశాలలు మూసేయండి : విద్యాశాఖ మంత్రి

Intro:స్క్రిప్ట్ వెన్నెముక గాయ వికలాంగులను ఆదుకోవాలి

వెన్నుముక గాయంతో శాశ్వత వికలాంగుల మారిన వారి సమస్యలను ను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలు పేర్కొన్నారు కడప జిల్లా రాయచోటి లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు వెన్నెముక వికలాంగుల సమస్యలు లు విభిన్నంగా వర్ణనాతీతంగా ఉంటాయన్నారు జీవనాధారానికి పెద్ద మొత్తంలో వైద్య ఖర్చులు ఉంటాయన్నారు అసలే కుటుంబానికి పూట గడవని పరిస్థితి లో వైద్య ఖర్చులు భరించలేక ఎంతోమంది వీధిన పడాల్సి వస్తోందన్నారు మా వికలాంగుల బతుకులు బాగు పడాలంటే ప్రభుత్వం ప్రస్తుతం వస్తున్న రూ. 3000 పెన్షన్ రూ 10 వేలకు పెంచి ఇవ్వాలని కోరారు 100% వైకల్యం తో బాధపడుతున్న వెన్నెముక గాయ వికలాంగులు జీవితాంతం మంచానికి పరిమితమవుతున్నారు శారీరక అసమర్థత కారణంగా శాశ్వత వికలాంగులుగా మారడంతో తమకు ఎలాంటి ఇ జీవనాధారం భరోసా లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో శాశ్వత వికలాంగులకు నెలకు రూ 10000 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు ప్రభుత్వం ఏర్పడ్డాక హామీ ముఖ్యమంత్రి ఇ జగన్మోహన్ రెడ్డి అమలుచేసి ఇ వెన్నెముక గాయ వికలాంగుల ఆదుకోవాలని వారు కోరారు సమావేశంలో వికలాంగుల జెఎసి నాయకులు మల్లికార్జున న అ బాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు


Body:బైట్ బాలు వెన్నుముక గాయ వికలాంగుల జేఏసి జిల్లా అధ్యక్షుడు


Conclusion:బైట్ బాలు వెన్నుముక గాయ వికలాంగుల జేఏసి జిల్లా అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.