ETV Bharat / state

వజ్రకరూర్ మండలంలో నలుగురికి కరోనా - carona update in vajruru

అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలంలో తాజాగా నలుగురికి కరోనా వైరస్ సోకింది. అధికారులు అప్రమత్తమై ఆ కాలనీలను కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు.

ananthapuram district
వజ్రకరూర్ మండలంలో నలుగురికి కారోనా..కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు.
author img

By

Published : Jul 4, 2020, 4:29 PM IST

అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలంలో నలుగురికి కరోనా వైరస్ బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా కాలనీలలో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. ఆ కాలనిలను కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు. అక్కడివారు బయటకు వెళ్లకుండా.. బయటి వ్యక్తులు ఆ ప్రాంతంలోకి రాకుండా ప్రత్యేక పోలీసుల బృందాన్ని ఏర్పాటు చేశారు. వైరస్ సోకినవారితో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలంలో నలుగురికి కరోనా వైరస్ బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా కాలనీలలో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. ఆ కాలనిలను కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు. అక్కడివారు బయటకు వెళ్లకుండా.. బయటి వ్యక్తులు ఆ ప్రాంతంలోకి రాకుండా ప్రత్యేక పోలీసుల బృందాన్ని ఏర్పాటు చేశారు. వైరస్ సోకినవారితో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇది చదవండి కరోనా సోకిందా? అయితే ఈ నగదు బహుమానం మీకే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.