ETV Bharat / state

క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఐదుగురు అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Oct 29, 2020, 7:51 PM IST

Five people arrested
Five people arrested

అనంతపురం జిల్లా హిందూపురంలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్​లకు పాల్పడుతున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు.. విస్తృత తనిఖీలు చేపట్టారు. బెట్టింగ్ రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి లక్ష రూపాయల నగదు, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహబూబ్బాషా వెల్లడించారు. తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించి వారి నడవడికలను తెలుసుకోవాలని డీఎస్పీ సూచించారు. ఎవరైనా బెట్టింగ్​కు పాల్పడితే ఎంతటి వారినైనా అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అనంతపురం జిల్లా హిందూపురంలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్​లకు పాల్పడుతున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు.. విస్తృత తనిఖీలు చేపట్టారు. బెట్టింగ్ రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి లక్ష రూపాయల నగదు, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహబూబ్బాషా వెల్లడించారు. తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించి వారి నడవడికలను తెలుసుకోవాలని డీఎస్పీ సూచించారు. ఎవరైనా బెట్టింగ్​కు పాల్పడితే ఎంతటి వారినైనా అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 2,905కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.