ETV Bharat / state

వైకాపాలో బయటపడిన వర్గ విభేదాలు - ysr asara meeting at anantapuram news update

అనంతపురం జిల్లా వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ఒకే వేదికపై వైకాపా నాయకుల మధ్య... విభేదాలు బయటపడ్డాయి. ఇరు వర్గాలకు చెందిన నేతలు.. బాహాబాహీకి దిగడం.. ఉద్రిక్తతకు కారణమైంది.

fight to ysrcp teams in ysr asara meeting
వైకాపా వర్గీయులు బహబహి
author img

By

Published : Sep 16, 2020, 9:10 AM IST

వైకాపా వర్గీయులు బహబహి

విడపనకల్ లో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో.. వైకాపా నేతల మధ్య వర్గ పోరు బయటపడింది. వేదికపైనే వర్గాలుగా విడిపోయిన నేతలు.. బాహాబాహీకి దిగారు. మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వర్గానికి చెందిన విడపనకల్ మాజీ ఎంపీపీ రమణారెడ్డి వేదికపైకి రావడాన్ని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వ్యతిరేకించారు.

అదే.. వాగ్వాదానికి, ఘర్షణకు కారణమైంది. ఇంతలో మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి తనయుడు భీమిరెడ్డి కలగజేసుకొని తమ వర్గానికి చెందిన కార్యకర్తలకు సర్ధి చెప్పారు. ప్రతి ఒక్కరు సభ సంప్రదాయాలు పాటించాలని కోరారు. తాము ఎప్పుడూ తెదేపాకు ఓటు వేయాలని ఏ ఒక్కరికీ చెప్పలేదని భీమిరెడ్డి అన్నారు.

ఇవీ చూడండి:

గాలేరు - నగరి కాలవలో దూకి జంట ఆత్మహత్య

వైకాపా వర్గీయులు బహబహి

విడపనకల్ లో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో.. వైకాపా నేతల మధ్య వర్గ పోరు బయటపడింది. వేదికపైనే వర్గాలుగా విడిపోయిన నేతలు.. బాహాబాహీకి దిగారు. మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వర్గానికి చెందిన విడపనకల్ మాజీ ఎంపీపీ రమణారెడ్డి వేదికపైకి రావడాన్ని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వ్యతిరేకించారు.

అదే.. వాగ్వాదానికి, ఘర్షణకు కారణమైంది. ఇంతలో మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి తనయుడు భీమిరెడ్డి కలగజేసుకొని తమ వర్గానికి చెందిన కార్యకర్తలకు సర్ధి చెప్పారు. ప్రతి ఒక్కరు సభ సంప్రదాయాలు పాటించాలని కోరారు. తాము ఎప్పుడూ తెదేపాకు ఓటు వేయాలని ఏ ఒక్కరికీ చెప్పలేదని భీమిరెడ్డి అన్నారు.

ఇవీ చూడండి:

గాలేరు - నగరి కాలవలో దూకి జంట ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.