అనంతపురం జిల్లా బేళుగుప్ప మండలంలో తెదేపా మండల సీనియర్ నాయకుడు సీర్పి శంకరయ్య విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వైద్యులు, ప్రభుత్వ అధికారులకు ఫేస్ హెల్మెట్లను పంపిణీ చేశారు. కుసుమిత కిసాన్ కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా కట్టడిలో ముందుండి ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్న వైద్యులు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి :