ETV Bharat / state

కాలం చెల్లిన మద్యం సీసాలు ధ్వంసం - అనంతపురంలో కాలం చెల్లిన మద్యం సీసాలు ధ్వంసం

అనంతపురం జిల్లా గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి పట్టణాల్లోని ప్రభుత్వ దుకాణాల్లోని కాలం చెల్లిన మద్యం సీసాలను ఎక్సైజ్​ పోలీసులు పూర్తిగా ధ్వంసం చేశారు. వాటి విలువ రూ. లక్షల్లో ఉంటుందని ఎక్సైజ్ సీఐ నీలకంఠ రెడ్డి తెలిపారు.

liquor destroy at anantapur
కాలం చెల్లిన మద్యం సీసాలు ధ్వంసం
author img

By

Published : Apr 21, 2021, 2:20 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు, గుత్తి, తాడపత్రి పట్టణాల్లోని ప్రభుత్వ దుకాణాల్లోని కాలం చెల్లిన మద్యం సీసాలును ఎక్సైజ్ సీఐ నీలకంఠ రెడ్డి ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఈ మూడు ప్రాంతాల్లో మొత్తం రూ. లక్షల విలువ చేసే బీర్లు, మద్యం బాటిళ్లను ధ్వంసం చేసినట్లు సీఐ నీలకంఠ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ మద్యం దుకాణాల సూపర్​వైజర్లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

అనంతపురం జిల్లా గుంతకల్లు, గుత్తి, తాడపత్రి పట్టణాల్లోని ప్రభుత్వ దుకాణాల్లోని కాలం చెల్లిన మద్యం సీసాలును ఎక్సైజ్ సీఐ నీలకంఠ రెడ్డి ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఈ మూడు ప్రాంతాల్లో మొత్తం రూ. లక్షల విలువ చేసే బీర్లు, మద్యం బాటిళ్లను ధ్వంసం చేసినట్లు సీఐ నీలకంఠ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ మద్యం దుకాణాల సూపర్​వైజర్లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

రాష్ట్రానికి మరో 2 లక్షల కొవిడ్‌ టీకాలు

పడకలపై నుంచి దిగి నడుస్తూ కుప్పకూలుతున్న కరోనా బాధితులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.