ETV Bharat / state

పేదలు, రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే దీక్ష - అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు తాజా వార్తలు

లాక్​డౌన్​ నేపథ్యంలో పేదలు, రైతులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని అనంతపురం తెదేపా అధ్యక్షుడు పార్థ సారథి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ.. 12 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారు.

ex mla 12 hours fasting protest in ananthapuram district
తెదేపా నాయకులతో కలిసి దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పార్ధసారథి
author img

By

Published : Apr 27, 2020, 4:47 PM IST

లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ పెనుగొండ మాజీ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు బీకే పార్థసారథి 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఆపద సమయంలో ప్రభుత్వం వీరికి ఆర్థిక సహాయం చెయ్యాలని అన్నారు. ఈ దీక్షలో స్థానిక తెదేపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ పెనుగొండ మాజీ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు బీకే పార్థసారథి 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఆపద సమయంలో ప్రభుత్వం వీరికి ఆర్థిక సహాయం చెయ్యాలని అన్నారు. ఈ దీక్షలో స్థానిక తెదేపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'నాడు విచారణ అన్నారు.. ఇవాళ తమ ఘనతే అంటున్నారు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.