ETV Bharat / state

పేకాట స్థావరాలపై దాడులు.. 8 మంది అరెస్ట్ - Ananthapuram

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామ పరిసరాల్లో పేకాట స్థావరాలపై దాడిచేసి ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

Eight gamblers arrested
ఎనిమిది మంది పేకాటరాయుళ్ల అరెస్టు
author img

By

Published : May 13, 2020, 6:56 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామ పరిసరాల్లో పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కళ్యాణదుర్గం రూరల్ ఎస్సై సుధాకర్.. సిబ్బందితో దాడిచేసి 8 మందిని అరెస్టు చేశారు.

వారి నుంచి 14,160 రూపాయల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు సహించేది లేదన్నారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామ పరిసరాల్లో పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కళ్యాణదుర్గం రూరల్ ఎస్సై సుధాకర్.. సిబ్బందితో దాడిచేసి 8 మందిని అరెస్టు చేశారు.

వారి నుంచి 14,160 రూపాయల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు సహించేది లేదన్నారు.

ఇదీ చదవండి:

నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.