ETV Bharat / state

'కరోనా కట్టడికి లాక్​డౌన్ కొనసాగింపు​ తప్పనిసరి' - live updates of corona virus in andhrapradesh

కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయాలంటే లాక్​డౌన్​ను మరింత కాలం కొనసాగించాలని కాంగ్రెస్, వామపక్ష పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. అనంతపురంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్... సీపీఐ, సీపీఎం నాయకులతో సమావేశమయ్యారు.

due to irradicate the cororna viurs lock down is compulsory
'కరోనా కట్టడికి లాక్​డౌన్​ తప్పనిసరి'
author img

By

Published : Apr 10, 2020, 12:42 PM IST

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని అదుపు చేయటం లాక్ డౌన్ వల్లనే సాధ్యం అవుతుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్​ అన్నారు. వైద్యులకు, సిబ్బందికి రక్షణ చర్యలు తీసుకోవాలని, వారి సంక్షేమానికి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. పీపీఈ కిట్ల కొరత తీవ్రంగా ఉందని.. తక్షణమే వాటిని సమకూర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల ద్వారా పీపీఈ, మాస్కులను తయారు చేయించాలని కోరారు. సీపీఐ, సీపీఎం నాయకులతో కలిసి అనంతపురంలో ఆయన మాట్లాడారు.

ఇదీ చూడండి:

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని అదుపు చేయటం లాక్ డౌన్ వల్లనే సాధ్యం అవుతుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్​ అన్నారు. వైద్యులకు, సిబ్బందికి రక్షణ చర్యలు తీసుకోవాలని, వారి సంక్షేమానికి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. పీపీఈ కిట్ల కొరత తీవ్రంగా ఉందని.. తక్షణమే వాటిని సమకూర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల ద్వారా పీపీఈ, మాస్కులను తయారు చేయించాలని కోరారు. సీపీఐ, సీపీఎం నాయకులతో కలిసి అనంతపురంలో ఆయన మాట్లాడారు.

ఇదీ చూడండి:

'రాజకీయాల జోలికి వెళ్లొద్దు... సంయమనంతో వ్యవహరిద్దాం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.