ETV Bharat / state

అనంతపురంలో పేద ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ

author img

By

Published : Apr 4, 2020, 7:04 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లా వినుకొండలో మున్సిపల్ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేశారు.

Distribution of essentials to poor people in Anantapur
అనంతపురంలో పేద ప్రజలకు నిత్యావసరాల పంపిణీ

అనంతపురం నగర శివారులో గుడారాలు వేసుకొని జీవనం సాగిస్తున్న పేద ప్రజలకు.. ఎన్​ఆర్​ఐ మిత్రబృందం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వీరికి తమ వంతు బాధ్యతగా సహాయం చేస్తున్నామని బృందం సభ్యులు తెలిపారు. లాక్ డౌన్ పూర్తి అయ్యేవరకు పేద ప్రజలకు మిత్రబృందం అండగా ఉంటుందని తెలిపారు.

అనంతపురం నగర శివారులో గుడారాలు వేసుకొని జీవనం సాగిస్తున్న పేద ప్రజలకు.. ఎన్​ఆర్​ఐ మిత్రబృందం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వీరికి తమ వంతు బాధ్యతగా సహాయం చేస్తున్నామని బృందం సభ్యులు తెలిపారు. లాక్ డౌన్ పూర్తి అయ్యేవరకు పేద ప్రజలకు మిత్రబృందం అండగా ఉంటుందని తెలిపారు.

ఇదీ చదవండి.

'కాబోయే అమ్మ'పై కరోనా వైరస్ ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.