ETV Bharat / state

సెల్​ఫోన్​ దొంగిలించారంటూ దాడి.. ఆందోళనకు దిగిన దళితులు - attack on dalits in ananthapuram district

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దళితులు రోడ్డుపై బైఠాయించారు. మొబైల్ పోయిందని ఆరోపిస్తూ తమపై అగ్రవర్ణాలకు చెందిన కొందరు అన్యాయంగా దాడి చేశారంటూ వాపోయారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.

dalits protest
dalits protest
author img

By

Published : Oct 27, 2020, 10:30 PM IST

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దళితులు ఆందోళకు దిగారు. అదే గ్రామానికి చెందిన కొందరు అగ్రవర్ణ కులాలు తమపై దాడి చేశారంటూ ఆరోపించారు. గ్రామానికి చెందిన ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి దగ్గరికి పలువురు కూలీ పనులు కోసం వెళ్లారు.

అక్కడ మొబైల్ పొయిందని ఆరోపిస్తూ....పనులకు వెళ్లిన వారిని పిలిచి వారిపై ప్రసాద్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, చెన్నంపల్లి భాస్కర్​రెడ్డి కలిసి నిర్దాక్ష్యంగా దాడి చేశారంటూ ఇంద్ర, చంద్రశేఖర్, నాగేంద్రలు ఆరోపించారు. వారి కుటుంబసభ్యులతో సహా రోడ్డుపై బైఠాయించారు. తమకు న్యాయ చేయాలంటూ నినాదాలు చేశారు.

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దళితులు ఆందోళకు దిగారు. అదే గ్రామానికి చెందిన కొందరు అగ్రవర్ణ కులాలు తమపై దాడి చేశారంటూ ఆరోపించారు. గ్రామానికి చెందిన ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి దగ్గరికి పలువురు కూలీ పనులు కోసం వెళ్లారు.

అక్కడ మొబైల్ పొయిందని ఆరోపిస్తూ....పనులకు వెళ్లిన వారిని పిలిచి వారిపై ప్రసాద్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, చెన్నంపల్లి భాస్కర్​రెడ్డి కలిసి నిర్దాక్ష్యంగా దాడి చేశారంటూ ఇంద్ర, చంద్రశేఖర్, నాగేంద్రలు ఆరోపించారు. వారి కుటుంబసభ్యులతో సహా రోడ్డుపై బైఠాయించారు. తమకు న్యాయ చేయాలంటూ నినాదాలు చేశారు.

ఇదీ చదవండి

పేకాట శిబిరంపై పోలీసుల దాడి... భవనం పైనుంచి దూకి ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.