ETV Bharat / state

జాతీయ రహదారిపై నోట్ల కట్టలు.. ఎవరివి..?

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో రహదారిపై కరెన్సీ కలకలం రేపింది. జాతీయ రహదారిపై స్థానికులకు భారీగా నగదు దొరికినట్టు సమాచారం.

author img

By

Published : Aug 26, 2020, 10:47 PM IST

currency on road in ananthapuram
currency on road in ananthapuram

అనంతపురం జిల్లా రాయదుర్గం జాతీయ రహదారిపై స్థానికులకు భారీగా నగదు దొరికింది. రూ.10 లక్షల మేర రూ.500 నోట్లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. వడ్రవన్నూరు శివారులో గుర్తుతెలియని వ్యక్తులు పడేసినట్లు తెలుస్తోంది. బొమ్మకపల్లి, 74 ఉడేగోళం గ్రామస్తులు నోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు ఆరా తీస్తున్నారు.

అనంతపురం జిల్లా రాయదుర్గం జాతీయ రహదారిపై స్థానికులకు భారీగా నగదు దొరికింది. రూ.10 లక్షల మేర రూ.500 నోట్లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. వడ్రవన్నూరు శివారులో గుర్తుతెలియని వ్యక్తులు పడేసినట్లు తెలుస్తోంది. బొమ్మకపల్లి, 74 ఉడేగోళం గ్రామస్తులు నోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి: ఎందుకంత తొందర.. రాజధానిపై హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకోం: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.