ETV Bharat / state

హిందూపురంలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్టు

author img

By

Published : Oct 26, 2020, 5:23 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ఐదు మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 70 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

హిందూపురంలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్టు
హిందూపురంలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్టు

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్​లు జరుగుతున్న నేపథ్యంలో హిందూపురం పట్టణంలో బెట్టింగ్​లకు పాల్పడుతున్నారని హిందూపురం రెండో పట్టణ పోలీసులకు సమాచారం వచ్చింది. విస్తృత తనిఖీలు నిర్వహించి ఐదు మంది క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. 70 వేల నగదు 5 చరవాణులను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్సీ మహబూబ్​ బాషా వెల్లడించారు. క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్​లు జరుగుతున్న నేపథ్యంలో హిందూపురం పట్టణంలో బెట్టింగ్​లకు పాల్పడుతున్నారని హిందూపురం రెండో పట్టణ పోలీసులకు సమాచారం వచ్చింది. విస్తృత తనిఖీలు నిర్వహించి ఐదు మంది క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. 70 వేల నగదు 5 చరవాణులను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్సీ మహబూబ్​ బాషా వెల్లడించారు. క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: పోలవరం ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణానికి మాత్రమే నిధులిస్తాం: కేంద్రం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.