ETV Bharat / state

వెంకటరెడ్డిపల్లి సచివాలయంలో కంప్యూటర్లు ధ్వంసం - వెంకటరెడ్డిపల్లి సచివాలయం

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లి సచివాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఈ దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పంచాయతీ కార్యదర్శి తెలిపారు.

Computers destroyed at Venkatareddypalli Secretariat
వెంకటరెడ్డిపల్లి సచివాలయంలో కంప్యూటర్లు ధ్వంసం
author img

By

Published : Mar 13, 2021, 4:41 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లి సచివాలయంలో గుర్తుతెలియని దుండగులు రెండు కంప్యూటర్లు, ఓ ప్రింటర్ ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సచివాలయ పంచాయతీ కార్యదర్శి వివరణ కోరారు స్థానికులు. సచివాలయంపై దాడి చేసి సామగ్రి ధ్వంసం చేసిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లి సచివాలయంలో గుర్తుతెలియని దుండగులు రెండు కంప్యూటర్లు, ఓ ప్రింటర్ ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సచివాలయ పంచాయతీ కార్యదర్శి వివరణ కోరారు స్థానికులు. సచివాలయంపై దాడి చేసి సామగ్రి ధ్వంసం చేసిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చూడండి. మా బావతో నాకు సంబంధాలు లేవు.. నా అరెస్టు అక్రమం: నల్లమిల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.