అనంతపురం జిల్లా పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లి సచివాలయంలో గుర్తుతెలియని దుండగులు రెండు కంప్యూటర్లు, ఓ ప్రింటర్ ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సచివాలయ పంచాయతీ కార్యదర్శి వివరణ కోరారు స్థానికులు. సచివాలయంపై దాడి చేసి సామగ్రి ధ్వంసం చేసిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి. మా బావతో నాకు సంబంధాలు లేవు.. నా అరెస్టు అక్రమం: నల్లమిల్లి