ETV Bharat / state

'ఎందుకిలా చిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు'

వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్​ వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఎందుకిలా చిరుద్యోగుల ఉసురు పోసుకుంటోందని ప్రశ్నించారు.

author img

By

Published : Jul 27, 2019, 9:16 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్

ప్రభుత్వం ఎందుకిలా చిరుద్యోగుల ఉసురు పోసుకుంటోందని తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్‌లో ప్రశ్నించారు. చిరుద్యోగుల ఆవేదనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన చంద్రబాబు... నిన్న ఆశాకార్యకర్తలు, ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లు... ఏమిటీ రౌడీరాజ్యం అంటూ నిలదీశారు. వైకాపా వాళ్లకు ఉద్యోగాలివ్వాలంటే ఇంకొకరి ఉద్యోగాలను తొలగించాలా అని ప్రశ్నించారు. ఉద్యోగాలు సృష్టించే సమర్థత లేనప్పుడు ఏం చేద్దామని హామీలిచ్చారని ధ్వజమెత్తారు.

chandrababu criticism YCP
తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్

ప్రభుత్వం ఎందుకిలా చిరుద్యోగుల ఉసురు పోసుకుంటోందని తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్‌లో ప్రశ్నించారు. చిరుద్యోగుల ఆవేదనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన చంద్రబాబు... నిన్న ఆశాకార్యకర్తలు, ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లు... ఏమిటీ రౌడీరాజ్యం అంటూ నిలదీశారు. వైకాపా వాళ్లకు ఉద్యోగాలివ్వాలంటే ఇంకొకరి ఉద్యోగాలను తొలగించాలా అని ప్రశ్నించారు. ఉద్యోగాలు సృష్టించే సమర్థత లేనప్పుడు ఏం చేద్దామని హామీలిచ్చారని ధ్వజమెత్తారు.

chandrababu criticism YCP
తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్

ఇదీ చదవండీ...

'వారి ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యా'

Intro:ap_knl_32_27_ex minister B.V._vardganthi_av_AP10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి వర్ధంతిని టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సోమప్ప కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు బీవీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీవీ చేసిన సేవలను కొనియాడారు. సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.


Body:మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి


Conclusion:వర్ధంతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.