ETV Bharat / state

కారు ఢీ.. వ్యక్తి మృతి

author img

By

Published : Dec 6, 2020, 10:40 PM IST

కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం వద్ద జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

కారు ఢీకొని వ్యక్తి మృతి
కారు ఢీకొని వ్యక్తి మృతి

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తికి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు అనంతపురం పాతవూరుకు చెందిన సంజీవరెడ్డిగా గుర్తించారు.

సంజీవరెడ్డికి భార్య, ఇద్దరు పిల్లులు ఉన్నారు. పాల వ్యాపారంతో కుటుంబాన్ని పోషించేవాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తికి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు అనంతపురం పాతవూరుకు చెందిన సంజీవరెడ్డిగా గుర్తించారు.

సంజీవరెడ్డికి భార్య, ఇద్దరు పిల్లులు ఉన్నారు. పాల వ్యాపారంతో కుటుంబాన్ని పోషించేవాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:

ఉద్ధండరాయునిపాలెంలో దీక్షా శిబిరంపై రాళ్లదాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.