ETV Bharat / state

కరోనా బాధితులకు పండ్లు పంపిణీ

author img

By

Published : May 19, 2021, 7:52 PM IST

కరోనా వేళ బీజేవైఎం నాయకులు మానవత్వాన్ని చాటుకున్నారు. అయిన వారే పట్టించుకోని ప్రస్తుత పరిస్థితుల్లో వారు మేమున్నామంటూ ముందుకు వచ్చారు. గుంతకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులకు పండ్లు , ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.

bjym distribute fruits to covid patients
బీజేవైఎం కరోనా బాధితులకు పండ్లు పంపిణీ

అనంతపురం జిల్లా గుంతకల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగులకు బీజేవైఎం నాయకులు ఆహార పొట్లాలు, పండ్లు పంపిణీ చేశారు. భాజపా పిలుపు మేరకు సేవాహి సంఘటన్ అనే నినాదంతో పండ్లు, ఆహార పదార్థాలు పంపిణీ చేసినట్లు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మంజుల వెంకటేష్ చెప్పారు. కర్ఫ్యూ కారణంగా ఆహారం లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని తాము గుర్తించినట్లు చెప్పారు. తమ వంతు సాయంగా వాటిని అందించామన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా గుంతకల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగులకు బీజేవైఎం నాయకులు ఆహార పొట్లాలు, పండ్లు పంపిణీ చేశారు. భాజపా పిలుపు మేరకు సేవాహి సంఘటన్ అనే నినాదంతో పండ్లు, ఆహార పదార్థాలు పంపిణీ చేసినట్లు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మంజుల వెంకటేష్ చెప్పారు. కర్ఫ్యూ కారణంగా ఆహారం లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని తాము గుర్తించినట్లు చెప్పారు. తమ వంతు సాయంగా వాటిని అందించామన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రాయదుర్గం మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ఏకగ్రీవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.