అనంతపురం జిల్లా తలుపుల మండలంలో లాటరీ విధానంతో 20 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను రెవెన్యూ అధికారులు పంపిణీ చేశారు. మండల కేంద్రమైన తలుపులలో 16 మందికి, బండ్లపల్లిలో నలుగురు లబ్ధిదారులకు పట్టాలను అందజేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి
అనంతపురం జిల్లా తలుపుల మండలంలో లాటరీ విధానంతో 20 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను రెవెన్యూ అధికారులు పంపిణీ చేశారు. మండల కేంద్రమైన తలుపులలో 16 మందికి, బండ్లపల్లిలో నలుగురు లబ్ధిదారులకు పట్టాలను అందజేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి
అనంతపురం జిల్లా తలుపుల మండలంలో లాటరీ విధానంతో 20 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను రెవెన్యూ అధికారులు పంపిణీ చేశారు. మండల కేంద్రమైన తలుపులలో 16 మందికి, బండ్లపల్లిలో నలుగురు లబ్ధిదారులకు పట్టాలను అందజేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి