ETV Bharat / state

'ఆటో డ్రైవర్లను ఆదుకున్న సీఎంకు కృతజ్ఞతలు' - రాయదుర్గం ఆఠో డ్రైవర్లు తాజా వార్తలు

ఆటో డ్రైవర్​లకు ఆర్థిక సహాయం అందించి ఆదుకున్న సీఎం జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రా రెడ్డి తెలిపారు. రాయదుర్గం వినాయక సర్కిల్​లో ముఖ్యమంత్రి చిత్రపటానికి ఆటోడ్రైవర్లు పాలాభిషేకం చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు.

auto drivers pour milk on cm jagan and chief whip kapu ramachandra reddy attended the programme
రాయదుర్గంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆటోడ్రైవర్లు
author img

By

Published : Jun 7, 2020, 2:57 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని వినాయక సర్కిల్లో ఆటో డ్రైవర్లు.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పథకం ద్వారా ఆటో కార్మికులకు రెండో విడతలో భాగంగా రూ.10 వేలు మంజూరు చేయడంపై వారు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆటో కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందని కాపు రామచంద్రారెడ్డి చెప్పారు.

ఇదీ చదవండి:

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని వినాయక సర్కిల్లో ఆటో డ్రైవర్లు.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పథకం ద్వారా ఆటో కార్మికులకు రెండో విడతలో భాగంగా రూ.10 వేలు మంజూరు చేయడంపై వారు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆటో కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందని కాపు రామచంద్రారెడ్డి చెప్పారు.

ఇదీ చదవండి:

సీఎం చిత్రపటానికి ఆటోడ్రైవర్ల క్షీరాభిషేకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.