అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని వినాయక సర్కిల్లో ఆటో డ్రైవర్లు.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పథకం ద్వారా ఆటో కార్మికులకు రెండో విడతలో భాగంగా రూ.10 వేలు మంజూరు చేయడంపై వారు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆటో కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందని కాపు రామచంద్రారెడ్డి చెప్పారు.
ఇదీ చదవండి: