ETV Bharat / state

జంగంపల్లిలో వైకాపా, తెదేపా మధ్య ఘర్షణ

అనంతపురం జిల్లా యల్లనూరు మండలం జంగంపల్లిలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓటు వేసే సమయంలో ఇరువర్గాల మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదం... ఘర్షణకు దారితీసింది.

author img

By

Published : Apr 11, 2019, 4:46 PM IST

వైకాపా, తెదేపా కార్యకర్తల ఘర్షణ
వైకాపా, తెదేపా కార్యకర్తల ఘర్షణ

అనంతపురం జిల్లా యల్లనూరు మండలం జంగపల్లిలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓటు వేసే సమయంలో ఇరువర్గాల మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు గ్రామాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేందుకు చర్యలు తీసుకున్నారు.

వైకాపా, తెదేపా కార్యకర్తల ఘర్షణ

అనంతపురం జిల్లా యల్లనూరు మండలం జంగపల్లిలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓటు వేసే సమయంలో ఇరువర్గాల మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు గ్రామాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేందుకు చర్యలు తీసుకున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.