ETV Bharat / state

"గ్రామాల్లో నివాసం ఉండని సచివాలయ ఉద్యోగిని తొలగిస్తాం" - అనంతపురం కలెక్టర్ సత్యనారాయణ

గ్రామ సచివాలయ మెరిట్ జాబితాను సాయంత్రంలోపు విడుదల చేస్తామని అనంతపురం కలెక్టర్ సత్యనారాయణ స్పష్టం చేశారు.

"గ్రామాల్లో నివాసం ఉండకపోతే తొలగిస్తాం"
author img

By

Published : Sep 24, 2019, 2:31 PM IST

"గ్రామాల్లో నివాసం ఉండకపోతే తొలగిస్తాం"
గ్రామ సచివాలయ మెరిట్ జాబితాలపై నెలకొన్న గందరగోళ పరిస్థితిపై అనంతపురం కలెక్టర్ సత్యనారాయణ స్పందించారు. మెరిట్ జాబితాను సాయంత్రంలోపు విడుదుల చేస్తామని అభ్యర్థులకు కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఉద్యోగ ఖాళీల కంటే పరీక్షకు హాజరైన వారి సంఖ్య తక్కువని అన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగానికి అర్హత సాధించిన అభ్యర్థులు తప్పనిసరిగా గ్రామాల్లో ఉండాల్సిందేనని కలెక్టర్ సత్యనారాయణ హెచ్చరించారు. పారదర్శకంగా నియమాకాలు జరుగుతాయనీ, అభ్యర్థులు ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షపాతం ఆశాజనకంగా ఉన్నా, 17 మండలాల్లో మాత్రం తక్కువ వర్షపాతం నమోదైనట్లు వివరించారు. రబీ సాగు చేసే రైతులకు ఈ వర్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

ఇదీ చదవండి : అనంతలో భారీ వర్షాలు...పొంగుతున్న వాగులు

"గ్రామాల్లో నివాసం ఉండకపోతే తొలగిస్తాం"
గ్రామ సచివాలయ మెరిట్ జాబితాలపై నెలకొన్న గందరగోళ పరిస్థితిపై అనంతపురం కలెక్టర్ సత్యనారాయణ స్పందించారు. మెరిట్ జాబితాను సాయంత్రంలోపు విడుదుల చేస్తామని అభ్యర్థులకు కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఉద్యోగ ఖాళీల కంటే పరీక్షకు హాజరైన వారి సంఖ్య తక్కువని అన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగానికి అర్హత సాధించిన అభ్యర్థులు తప్పనిసరిగా గ్రామాల్లో ఉండాల్సిందేనని కలెక్టర్ సత్యనారాయణ హెచ్చరించారు. పారదర్శకంగా నియమాకాలు జరుగుతాయనీ, అభ్యర్థులు ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షపాతం ఆశాజనకంగా ఉన్నా, 17 మండలాల్లో మాత్రం తక్కువ వర్షపాతం నమోదైనట్లు వివరించారు. రబీ సాగు చేసే రైతులకు ఈ వర్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

ఇదీ చదవండి : అనంతలో భారీ వర్షాలు...పొంగుతున్న వాగులు

Intro:ap_atp_57_24_varsham_students_avastalu_av_ap10099
Date:24-09-2019
Center:penu konda
Contributor:c.a.naresh
Cell:9100020922
EMP ID:AP10099
భారీ వర్షాలతో.... నిలిచిన రాకపోకలు ...
అనంతపురం జిల్లా రొద్దం,పెనుకొండ మండలంలో సోమవారం రాత్రి భారీవర్షం కురిసింది. రొద్దం మండలం బూచెర్ల - రొద్దం ప్రధాన రహదారిలో ఆర్.కుర్లపల్లి సమీపంలో ఓ కల్వర్టు కోతకు గురయింది. పాఠశాలకు వెళ్ళే విద్యార్థులతో వెలుతున్న ఆటో డ్రైవర్ అప్రమత్తం అవటంతో పెను ప్రమాదం తప్పింది. ఆటో నిలిపివేసి విద్యార్థులను రోడ్డు దాటించారు...అధికారిక లెక్కల ప్రకారం మంగళవారం ఉదయం వరకు రొద్దం మండలంలో 56.2ఎం.ఎం. పెనుకొండ మండలంలో 44.2ఎం.ఎం. వర్షపాతం నమోదు అయింది..Body:ap_atp_57_24_varsham_students_avastalu_av_ap10099Conclusion:ap_atp_57_24_varsham_students_avastalu_av_ap10099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.