ETV Bharat / state

టిడ్కో ఇళ్లలను లబ్ధిదారులకు కేటాయించాలి - CPI protested seeking allocation of Tidco houses to beneficiaries

టిడ్కో ఇళ్లలను లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని కోరుతూ...సీపీఐ నాయకులు సామూహిక దీక్ష చేపట్టారు. గడువు లోపల పేదల సమస్యలు పరిష్కరించకుంటే మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

CPI leaders  protested in dharmavaram
సీపీఐ నాయకులు సామూహిక దీక్ష
author img

By

Published : Nov 24, 2020, 6:54 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో సామూహిక దీక్ష చేపట్టారు. టిడ్కో గృహాలకు డిపాజిట్ చెల్లించిన వారందరికీ వెంటనే గృహాలను కేటాయించాలని డిమాండ్​ చేశారు. పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు , గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గడువు లోపల పేదల సమస్యలు పరిష్కరించకుంటే మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో సామూహిక దీక్ష చేపట్టారు. టిడ్కో గృహాలకు డిపాజిట్ చెల్లించిన వారందరికీ వెంటనే గృహాలను కేటాయించాలని డిమాండ్​ చేశారు. పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు , గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గడువు లోపల పేదల సమస్యలు పరిష్కరించకుంటే మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండీ...వైకాపా ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది: తెదేపా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.