ETV Bharat / state

విద్యుత్ తీగలకు 24 గొర్రెలు బలి...రూ.2.5లక్షల నష్టం

author img

By

Published : Apr 30, 2021, 2:25 PM IST

విద్యుత్ తీగలు తెగి పడి...24 గొర్రెలు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా రొద్దం మండలం నల్లూరు గ్రామంలో జరిగింది. రూ. 2.5లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు హనుమంతరాయప్ప తెలిపారు.

24 sheep died due to electric shock
24 sheep died due to electric shock

అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని నల్లూరు గ్రామానికి చెందిన రైతు హనుమంతరాయప్ప గొర్రెలను పొలం నుంచి ఇంటికి తోలుకొని వెళ్తుండగా.. గొర్రెల మందపై విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఈ ప్రమాదంలో 24 గొర్రెలు మృతి చెందాయి. రూ.2.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని నల్లూరు గ్రామానికి చెందిన రైతు హనుమంతరాయప్ప గొర్రెలను పొలం నుంచి ఇంటికి తోలుకొని వెళ్తుండగా.. గొర్రెల మందపై విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఈ ప్రమాదంలో 24 గొర్రెలు మృతి చెందాయి. రూ.2.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: మానవత్వం చాటిన కానిస్టేబుల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.