ETV Bharat / jagte-raho

నీటి గుంతలో పడి యువకుడు మృతి - bandarlapalli recent death

అనంతపురం జిల్లా బందార్లపల్లి గ్రామంలో విషాదం జరిగింది. నీటి గుంతలో పడి ఓ యువకుడు మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

person death
నీటి గుంతలో పడి యువకుడు మృతి
author img

By

Published : Jul 28, 2020, 5:16 PM IST

అనంతపురం జిల్లా శింగనమల మండలం బందార్లపల్లి గ్రామానికి చెందిన ఎరుకల ఆది నీటి గుంతలో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న శింగనమల ఎస్సై మస్తాన్ వలీ.. సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. యువకుడు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

అనంతపురం జిల్లా శింగనమల మండలం బందార్లపల్లి గ్రామానికి చెందిన ఎరుకల ఆది నీటి గుంతలో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న శింగనమల ఎస్సై మస్తాన్ వలీ.. సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. యువకుడు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇదీ చదవండి: అనంతపురంలో శానిటైజర్ తాగి వ్యక్తి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.