ETV Bharat / jagte-raho

హైదరాబాద్​లో దంపతుల ఆత్మహత్య - Venkata Reddy, Nishitha Suicide

హైదరాబాద్‌ వనస్థలిపురం బీఎన్​ రెడ్డినగర్​లో వెంకట్‌రెడ్డి, నిశిత దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫ్యాన్​కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ చావుకు ఎవరు బాధ్యులు కాదని.. జీవించడం ఇష్టం లేక చనిపోతున్నామని సూసైడ్​ నోట్​ రాశారు. మా బాబుని మంచిగా చూసుకోండి. దయచేసి ఎవరు బాధపడకండని అందులో రాశారు. వీరికి రెండు సంవత్సరాల బాబు ఉన్నాడు. మృతులది నల్గొండ జిల్లా మాల్ మండలం కిషన్​పల్లి.

couple-suicide-at-bn-reddy-nagar-in-hyderabad
హైదరాబాద్ లో ఉరివేసుకుని దంపతుల ఆత్మహత్య
author img

By

Published : Feb 11, 2020, 11:44 PM IST

హైదరాబాద్ లో ఉరివేసుకుని దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్ లో ఉరివేసుకుని దంపతుల ఆత్మహత్య

ఇదీ చూడండి:

మాత్రలు వికటించి 15 మంది విద్యార్థులకు అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.