తెలంగాణలోని హైదరాబాద్ రాజేంద్రనగర్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ 279 వద్ద పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పేలుడు ధాటికి ఆ వ్యక్తి శరీరం ఛిద్రమైంది. ఫుట్పాత్పై ఉన్న పాలిథిన్ కవర్ను తెరిచేందుకు యత్నించగా... ఈ పేలుడు జరిగింది. ఘటనా స్థలంలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ తనిఖీలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి... ఘటనపై ఆరా తీశారు. గాయపడిన వ్యక్తి రాజేంద్రనగర్కు చెందిన అలీగా గుర్తించారు. పోలీసులు రాజేంద్రనగర్ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు.
తెలంగాణలోని రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ వద్ద పేలుడు
తెలంగాణలోని రాజేంద్రనగర్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ 279 వద్ద పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఓ వ్యక్తి శరీరం ఛిద్రమైంది.
తెలంగాణలోని హైదరాబాద్ రాజేంద్రనగర్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ 279 వద్ద పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పేలుడు ధాటికి ఆ వ్యక్తి శరీరం ఛిద్రమైంది. ఫుట్పాత్పై ఉన్న పాలిథిన్ కవర్ను తెరిచేందుకు యత్నించగా... ఈ పేలుడు జరిగింది. ఘటనా స్థలంలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ తనిఖీలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి... ఘటనపై ఆరా తీశారు. గాయపడిన వ్యక్తి రాజేంద్రనగర్కు చెందిన అలీగా గుర్తించారు. పోలీసులు రాజేంద్రనగర్ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు.
TAGGED:
bomb blast at hyderabad