ETV Bharat / crime

Complaint: 'నా భర్తను వైకాపా నాయకులు కిడ్నాప్ చేశారు.. కాపాడండి'

author img

By

Published : Aug 29, 2021, 2:33 PM IST

Updated : Aug 29, 2021, 3:39 PM IST

Women Complaint on YCP Leaders
Women Complaint on YCP Leaders

14:28 August 29

ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి వేధిస్తున్నారని ఫిర్యాదు

తూర్పు గోదావరి జిల్లా సర్పవరం పోలీసులను మంగ అనే మహిళ ఆశ్రయించింది. తన భర్త సత్యనారాయణ శుక్రవారం నుంచి కనబడట్లేదని.. వైకాపా నాయకులే బెదిరించి అపహరించారని ఫిర్యాదులో పేర్కొంది. ఓ ప్రముఖ ఆయిల్ కంపెనీకి గడ్డి సరఫరా విషయంలో ఘర్షణ ఏర్పడినట్టు తెలిపింది.

ఆ గొడవలో వైకాపా నాయకులు గొల్లపల్లి కాశి, గూడాల శ్రీను, పితాని తిరుపతిరావు, దెయ్యాల సత్తిబాబు.. తన భర్తను బెదిరించారని ఆరోపించింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి తమను వేధిస్తున్నారని వాపోయింది. తన భర్తను కాపాడి.. తగిన న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది.

ఇదీ చదవండి:

చిన్న పిల్లల బుగ్గ గిల్లడం నేరమా?.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

14:28 August 29

ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి వేధిస్తున్నారని ఫిర్యాదు

తూర్పు గోదావరి జిల్లా సర్పవరం పోలీసులను మంగ అనే మహిళ ఆశ్రయించింది. తన భర్త సత్యనారాయణ శుక్రవారం నుంచి కనబడట్లేదని.. వైకాపా నాయకులే బెదిరించి అపహరించారని ఫిర్యాదులో పేర్కొంది. ఓ ప్రముఖ ఆయిల్ కంపెనీకి గడ్డి సరఫరా విషయంలో ఘర్షణ ఏర్పడినట్టు తెలిపింది.

ఆ గొడవలో వైకాపా నాయకులు గొల్లపల్లి కాశి, గూడాల శ్రీను, పితాని తిరుపతిరావు, దెయ్యాల సత్తిబాబు.. తన భర్తను బెదిరించారని ఆరోపించింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి తమను వేధిస్తున్నారని వాపోయింది. తన భర్తను కాపాడి.. తగిన న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది.

ఇదీ చదవండి:

చిన్న పిల్లల బుగ్గ గిల్లడం నేరమా?.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Last Updated : Aug 29, 2021, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.