ETV Bharat / city

జల సంరక్షణపై యువకుల సైకిల్ యాత్ర

నీటిని కాపాడుకుందాం...అంటూ జల సంరక్షణపై ఇద్దరు యువకులు అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు ముంబయి నుంచి వియత్నాంకు సైకిల్ యాత్ర చేపట్టారు.

author img

By

Published : Feb 8, 2020, 9:14 AM IST

cycle-rally
cycle-rally

నీటిని పరిరక్షించాలనే నినాదంతో ఇద్దరు యువకులు ముంబయి నుంచి వియత్నాంకు సైకిల్ యాత్ర చేపట్టారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మితేష్​సింగ్, మోహిత్​కుమార్ చేపట్టిన యాత్ర శుక్రవారం విశాఖ జిల్లా నక్కపల్లికి చేరింది. నీటి విలువను పిల్లలకు తెలిపేందుకే యాత్ర చేపట్టినట్లు.. ముంబయి నుంచి కోల్​కతా మీదుగా వియత్నాంలోని వుంగటా ప్రాంతానికి చేరుకుంటామని వారు తెలిపారు. మార్గమధ్యలో 30 పాఠశాల విద్యార్థులకు నీటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటివరకు 12 పాఠశాలు పూర్తయ్యాయని యువకులు చెబుతున్నారు.

జలసంరక్షణపై యువకుల సైకిల్ యాత్ర

ఇవీ చదవండి: కరోనా ఎఫెక్ట్​: చైనా, మయన్మార్​ ఉత్పత్తులపై నిషేధం

నీటిని పరిరక్షించాలనే నినాదంతో ఇద్దరు యువకులు ముంబయి నుంచి వియత్నాంకు సైకిల్ యాత్ర చేపట్టారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మితేష్​సింగ్, మోహిత్​కుమార్ చేపట్టిన యాత్ర శుక్రవారం విశాఖ జిల్లా నక్కపల్లికి చేరింది. నీటి విలువను పిల్లలకు తెలిపేందుకే యాత్ర చేపట్టినట్లు.. ముంబయి నుంచి కోల్​కతా మీదుగా వియత్నాంలోని వుంగటా ప్రాంతానికి చేరుకుంటామని వారు తెలిపారు. మార్గమధ్యలో 30 పాఠశాల విద్యార్థులకు నీటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటివరకు 12 పాఠశాలు పూర్తయ్యాయని యువకులు చెబుతున్నారు.

జలసంరక్షణపై యువకుల సైకిల్ యాత్ర

ఇవీ చదవండి: కరోనా ఎఫెక్ట్​: చైనా, మయన్మార్​ ఉత్పత్తులపై నిషేధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.