ETV Bharat / city

రేపు విశాఖలో భారత్‌ Vs దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్‌.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు - india and south africa T20 match

India vs South Africa T20 at Vishaka: రేపు విశాఖలో భారత్‌ - దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో నగరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు నగర సీపీ శ్రీకాంత్‌ తెలిపారు.

CP Srikanth on india and south africa t20 match
CP Srikanth on india and south africa t20 match
author img

By

Published : Jun 13, 2022, 4:19 AM IST

విశాఖ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో రేపు జరగనున్న భారత్‌ - దక్షిణాఫ్రికా టీట్వంటీ మ్యాచ్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు నగర సీపీ శ్రీకాంత్‌ తెలిపారు. ప్రేక్షకుల వాహనాల పార్కింగ్‌కు స్టేడియం సమీపంలో 11 చోట్ల స్థలాలను కేటాయించినట్లు చెప్పారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి భారీ వాహనాలు సిటీలోకి రాకుండా దారి మళ్లించనున్నట్లు తెలిపారు. నగర వాసులు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి:

విశాఖ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో రేపు జరగనున్న భారత్‌ - దక్షిణాఫ్రికా టీట్వంటీ మ్యాచ్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు నగర సీపీ శ్రీకాంత్‌ తెలిపారు. ప్రేక్షకుల వాహనాల పార్కింగ్‌కు స్టేడియం సమీపంలో 11 చోట్ల స్థలాలను కేటాయించినట్లు చెప్పారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి భారీ వాహనాలు సిటీలోకి రాకుండా దారి మళ్లించనున్నట్లు తెలిపారు. నగర వాసులు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి:

పవన్ కల్యాణ్ రాష్ట్ర పర్యటనకు.. బండ్లు రెడీ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.