ETV Bharat / city

తెదెపా ఆఫీసులోకి దూసుకెళ్లిన ఘటన.. ఎవరిపైనా కేసు నమోదు చేయలేదు:కమిషనర్

author img

By

Published : Oct 28, 2021, 7:08 PM IST

విశాఖ నగరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైకి.. పది రోజుల క్రితం వైకాపా మహిళా కార్యకర్తలు దూసుకుపోయిన ఘటనలో.. ఎవరిపైనా కేసు నమోదు చేయలేదని నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు.

మాట్లాడుతున్న సీపీ
మాట్లాడుతున్న సీపీ
మాట్లాడుతున్న సీపీ

విశాఖ నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైకి.. పది రోజుల క్రితం వైకాపా మహిళా కార్యకర్తలు దూసుకెళ్లిన ఘటనలో ఎటువంటి విధ్వంసమూ జరగపోవడంతో ఎవరిపైనా కేసు నమోదు చేయలేదని నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. దీనిపై తెదేపా నేతలకు వివరించినపుడు వారు కూడా తమతో ఏకీభవించారని తెలిపారు. భవిష్యత్తులో ఈ తరహా ఆందోళనలు అరికట్టే విధంగా చర్యలు ఉంటాయని సీపీ తెలిపారు.

ఇదీ చదవండి:

ఎస్​ఎస్​ రావత్​కు జరిమానా విధింపు.. మళ్లీ వెనక్కి తీసుకున్న హైకోర్టు

మాట్లాడుతున్న సీపీ

విశాఖ నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైకి.. పది రోజుల క్రితం వైకాపా మహిళా కార్యకర్తలు దూసుకెళ్లిన ఘటనలో ఎటువంటి విధ్వంసమూ జరగపోవడంతో ఎవరిపైనా కేసు నమోదు చేయలేదని నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. దీనిపై తెదేపా నేతలకు వివరించినపుడు వారు కూడా తమతో ఏకీభవించారని తెలిపారు. భవిష్యత్తులో ఈ తరహా ఆందోళనలు అరికట్టే విధంగా చర్యలు ఉంటాయని సీపీ తెలిపారు.

ఇదీ చదవండి:

ఎస్​ఎస్​ రావత్​కు జరిమానా విధింపు.. మళ్లీ వెనక్కి తీసుకున్న హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.