విశాఖ వాసులకు ఉచితంగా సేవలందిస్తున్న ప్రేమ సమాజం ఆశ్రమాన్ని.. తిరిగి అదే ట్రస్ట్కు దేవాదాయ శాఖ అప్పగించింది. గతేడాది అక్టోబర్ నుంచి ప్రేమ సమాజం ఆశ్రమం దేవాదాయ శాఖ పరిధిలోనే ఉంది. అప్పటి నుంచి ఈ ఆశ్రమం పేరిట ఉన్న సుమారు రూ. 400 కోట్ల విలువైన భూములను దేవాదాయ శాఖ పరిరక్షించింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు.. సంస్థ ప్రతినిధులకు దేవాదాయ శాఖ అధికారి శిరీష అధికారిక పత్రాన్ని అందించారు.
ఇదీ చదవండి: