ETV Bharat / city

దేవాదాయశాఖ నుంచి ట్రస్ట్​కు చేరిన ప్రేమ సమాజం ఆశ్రమం

author img

By

Published : Apr 25, 2021, 7:26 PM IST

గతేడాది అక్టోబర్‌ నుంచి దేవాదాయ శాఖ పరిధిలోనే ఉన్న ప్రేమ సమాజం ఆశ్రమం తిరిగి ట్రస్ట్​కు చేరింది. ప్రభుత్వ ఆదేశాల అనంతరం దేవాదాయ శాఖ అధికార శిరీష అధికారక పత్రాలను ట్రస్ట్ నిర్వహకులకు ఇచ్చారు.

prema samajam ashram handed over to trust
ప్రేమ సమాజం ఆశ్రమం ట్రస్ట్​కు అప్పగింత

తిరిగి ట్రస్ట్​కు చేరిన ప్రేమ సమాజం ఆశ్రమం

విశాఖ వాసులకు ఉచితంగా సేవలందిస్తున్న ప్రేమ సమాజం ఆశ్రమాన్ని.. తిరిగి అదే ట్రస్ట్‌కు దేవాదాయ శాఖ అప్పగించింది. గతేడాది అక్టోబర్‌ నుంచి ప్రేమ సమాజం ఆశ్రమం దేవాదాయ శాఖ పరిధిలోనే ఉంది. అప్పటి నుంచి ఈ ఆశ్రమం పేరిట ఉన్న సుమారు రూ. 400 కోట్ల విలువైన భూములను దేవాదాయ శాఖ పరిరక్షించింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు.. సంస్థ ప్రతినిధులకు దేవాదాయ శాఖ అధికారి శిరీష అధికారిక పత్రాన్ని అందించారు.

తిరిగి ట్రస్ట్​కు చేరిన ప్రేమ సమాజం ఆశ్రమం

విశాఖ వాసులకు ఉచితంగా సేవలందిస్తున్న ప్రేమ సమాజం ఆశ్రమాన్ని.. తిరిగి అదే ట్రస్ట్‌కు దేవాదాయ శాఖ అప్పగించింది. గతేడాది అక్టోబర్‌ నుంచి ప్రేమ సమాజం ఆశ్రమం దేవాదాయ శాఖ పరిధిలోనే ఉంది. అప్పటి నుంచి ఈ ఆశ్రమం పేరిట ఉన్న సుమారు రూ. 400 కోట్ల విలువైన భూములను దేవాదాయ శాఖ పరిరక్షించింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు.. సంస్థ ప్రతినిధులకు దేవాదాయ శాఖ అధికారి శిరీష అధికారిక పత్రాన్ని అందించారు.

ఇదీ చదవండి:

కొవిడ్‌ రోగుల ప్రాణ రక్షణలో సంజీవని ప్లాస్మా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.