విశాఖలో గ్యాస్ లీక్ ఘటన పై ప్రధాని మోదీ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షలో పాల్గొన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. ఎన్డీఎంఏ ఉన్నతాధికారులు.. ప్రమాద తీవ్రతను ప్రధానికి, మంత్రులకు వివరించారు.
ఇవీ చదవండి: