పుస్తకాలను చదవడం రాకపోయినా..లేక తీరిక లేకపోయినా.. విని ఆనందించే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దిల్లీకి చెందిన ఓ సంస్థ సంపూర్ణ హనుమాన్ చాలీసా, భగవద్గీత సంస్కృత గ్రంథాలను ఈ పరిజ్ఞానంతో రూపొందించింది.
విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఈబీసీ కాలనీకి చెందిన కొర్రపాటి కుసుమ కుమారికి.. ఆమె కుమారుడు సంపూర్ణ హనుమాన్ చాలీసా పుస్తకాన్ని ఇచ్చారు. పుస్తకంలోని అక్షరాలపై సెల్ఫోన్ లాంటి పరికరాన్ని (గ్యాన్ వజ్రా) ఉంచితే అది శ్లోకాలు, పద్యాలు చదివి వాటి తాత్పర్యాలూ వినిపిస్తుంది. శబ్దం పెంచుకునే , తగ్గించుకునే సౌలభ్యం ఉంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠి, కన్నడ, అస్సామీ, గుజరాత్, నేపాలీ భాషల్లోనూ వినవచ్చు. దిల్లీకి చెందిన ఓ సంస్థ సంపూర్ణ హనుమాన్ చాలీసా, భగవద్గీత సంస్కృతి గ్రంథాలను ఈ పరిజ్ఞానంతో రూపొందించింది.
ఇదీ చదవండి: