'మోదీ మోసం చేశారు'
ప్రత్యేకహోదా, విభజన హామీలు అమలులో కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలను మోసం చేసిందని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చేదని అభిప్రాయపడ్డారు.
టి. సుబ్బరామిరెడ్డి
sample description