ETV Bharat / city

'మోదీ మోసం చేశారు'

ప్రత్యేకహోదా, విభజన హామీలు అమలులో కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలను మోసం చేసిందని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చేదని అభిప్రాయపడ్డారు.

author img

By

Published : Feb 10, 2019, 8:44 PM IST

టి. సుబ్బరామిరెడ్డి
టి. సుబ్బరామిరెడ్డి
ప్రత్యేకహోదా , విభజన హామీలు అమలులో కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందో అర్థం కావడంలేదని రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి అన్నారు. విశాఖలో ఏర్సపాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ అంశాలను మోదీ ప్రభుత్వం అమలు చేయలేదని, హోదా విషయంలో తెలుగు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండిఉంటే ఇచ్చిన హామీలను నెరవేర్చేదని అభిప్రాయపడ్డారు.
undefined

టి. సుబ్బరామిరెడ్డి
ప్రత్యేకహోదా , విభజన హామీలు అమలులో కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందో అర్థం కావడంలేదని రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి అన్నారు. విశాఖలో ఏర్సపాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ అంశాలను మోదీ ప్రభుత్వం అమలు చేయలేదని, హోదా విషయంలో తెలుగు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండిఉంటే ఇచ్చిన హామీలను నెరవేర్చేదని అభిప్రాయపడ్డారు.
undefined
sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.