ETV Bharat / city

విశాఖలో ముగిసిన గవర్నర్ పర్యటన - biswabhushan harichandan

గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్ రెండు రోజుల విశాఖ పర్యటన పూర్తయింది. కలెక్టర్ వినయ్ చంద్, సీపీ మీనా విమానాశ్రయంలో గవర్నర్​కు వీడ్కోలు పలికారు.

విశాఖలో ముగిసిన గవర్నర్ పర్యటన
author img

By

Published : Aug 1, 2019, 10:32 PM IST

విశాఖలో ముగిసిన గవర్నర్ పర్యటన

విశాఖపట్నం పోర్టును రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సందర్శించారు. పోర్ట్ చైర్మన్ రింకేశ్ రాయ్, డిప్యూటీ చైర్మన్ పీఎల్ హరినాథ్​... గవర్నర్​కు స్వాగతం పలికారు. సీఐఎస్​ఎఫ్ సిబ్బంది గవర్నర్​కు గౌరవ వందనం సమర్పిచంచారు. గవర్నర్ క్రూజ్​లాంచ్​లో పర్యటించి పోర్ట్ కార్యకలాపాలు పరిశీలించారు. పోర్ట్వ్యాపార కార్యకలాపాలు ఎగుమతులు దిగుమతులు మౌలిక వసతులు వంటి అంశాలను పోర్ట్ ఛైర్మన్ గవర్నర్​కు వివరించారు. పోర్ట్​లో జరుగుతున్న వ్యాపార అభివృద్ధి కార్యకలాపాలపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యటన ముగించుకున్న గవర్నర్ బిశ్వభూషణ్.. విజయవాడ చేరుకున్నారు.

విశాఖలో ముగిసిన గవర్నర్ పర్యటన

విశాఖపట్నం పోర్టును రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సందర్శించారు. పోర్ట్ చైర్మన్ రింకేశ్ రాయ్, డిప్యూటీ చైర్మన్ పీఎల్ హరినాథ్​... గవర్నర్​కు స్వాగతం పలికారు. సీఐఎస్​ఎఫ్ సిబ్బంది గవర్నర్​కు గౌరవ వందనం సమర్పిచంచారు. గవర్నర్ క్రూజ్​లాంచ్​లో పర్యటించి పోర్ట్ కార్యకలాపాలు పరిశీలించారు. పోర్ట్వ్యాపార కార్యకలాపాలు ఎగుమతులు దిగుమతులు మౌలిక వసతులు వంటి అంశాలను పోర్ట్ ఛైర్మన్ గవర్నర్​కు వివరించారు. పోర్ట్​లో జరుగుతున్న వ్యాపార అభివృద్ధి కార్యకలాపాలపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యటన ముగించుకున్న గవర్నర్ బిశ్వభూషణ్.. విజయవాడ చేరుకున్నారు.

ఇదీ చదవండి...

విద్యుత్‌ కంపెనీల పిటిషన్లపై ఈనెల 22న విచారణ

Intro:Ap_cdp_47_01_ANM_digi_tab lu_Av_Ap10043
k.veerachari, 9948047582
ఏఎన్ఎం డిగి ట్యాబ్ ద్వారా ఆరోగ్య సమాచారం అరిచేతిలో ఉన్నట్లేనని వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ వైద్యాధికారి నాగరాజు తెలిపారు. కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఏఎన్ఎం డిగి యాప్ పై ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. గతంలో ఇచ్చిన ట్యాబ్ ల స్థానంలో దిగి యాప్ను అనుసంధానం చేసిన కొత్త ట్యాబ్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ లో పనిచేస్తున్న ఏఎన్ఎం లు 28 రికార్డులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాల్సి ఉండేదని తెలిపారు. ఇప్పుడు ఆ సమాచారం అంతా డిగి యాప్ లో క్రోడీకరించినట్లు చెప్పారు. దీనివల్ల పిల్లలకు టీకాలు వేయకపోయినా, గర్భిణీలకు పరీక్షలు నిర్వహించకపోయినా వెంటనే అలర్ట్ చేస్తుందన్నారు. ఫలితంగా సంబంధిత పిల్లలకు గర్భిణీలకు సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గతంలో నిర్వహించిన సాధికార సర్వే కు సంబంధించిన సమాచారం కూడా ఈ యాప్ లో పొందుపరిచినట్లు వివరించారు. వీటిపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండి వైద్యసేవలను విస్తృత పరచాలని కోరారు.


Body:ఏఎన్ఎం డిగి ట్యాబ్లో సమగ్ర సమాచారం


Conclusion:వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ వైద్యాధికారి నాగరాజు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.