ETV Bharat / city

'క్రైస్తవ మిషనరీ భూమి సంగతేంటి విజయసాయిరెడ్డీ? '

author img

By

Published : Dec 27, 2019, 9:52 AM IST

Updated : Dec 27, 2019, 11:14 AM IST

అమరావతిలో కాదు.. విశాఖలో ఇన్​సైడ్ ట్రేడింగ్ జరగిందనీ.. దీనిపై విజయసాయిరెడ్డి సీబీఐ విచారణకు సిద్ధమా అని.. తెదేపా నేత బండారు సత్యనారాయణ ప్రశ్నించారు.

former minister tdp leader bandaru satyanarayana murthy fires on vijayasai reddy
బండారు సత్యనారాయణమూర్తి

విశాఖలో ఇన్​సైడ్ ట్రేడింగ్​పై వైకాపా నేత విజయసాయిరెడ్డి సీబీఐ విచారణకు సిద్ధమా అని తెదేపా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. గత 2 రోజులుగా తెదేపా నాయకులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. విశాఖలో తనకు ఎటువంటి ఆస్తులు లేవని అబద్ధపు ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖ ఆశీల్ మెట్టపై ఉన్న క్రైస్తవ మిషనరీ సంస్థకు చెందిన భూమిని.. దిల్లీలో బ్రదర్ అనిల్ కుమార్​తో కలిసి అగ్రిమెంట్ చేయించలేదా అని ప్రశ్నించారు. విశాఖ కార్తీకవనంలో భూమిని రేయన్స్ హోటల్​కు 33 ఏళ్లకు లీజుకు ఇవ్వడంలో విజయసాయిరెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు.

బండారు సత్యనారాయణమూర్తి

విశాఖలో ఇన్​సైడ్ ట్రేడింగ్​పై వైకాపా నేత విజయసాయిరెడ్డి సీబీఐ విచారణకు సిద్ధమా అని తెదేపా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. గత 2 రోజులుగా తెదేపా నాయకులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. విశాఖలో తనకు ఎటువంటి ఆస్తులు లేవని అబద్ధపు ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖ ఆశీల్ మెట్టపై ఉన్న క్రైస్తవ మిషనరీ సంస్థకు చెందిన భూమిని.. దిల్లీలో బ్రదర్ అనిల్ కుమార్​తో కలిసి అగ్రిమెంట్ చేయించలేదా అని ప్రశ్నించారు. విశాఖ కార్తీకవనంలో భూమిని రేయన్స్ హోటల్​కు 33 ఏళ్లకు లీజుకు ఇవ్వడంలో విజయసాయిరెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు.

బండారు సత్యనారాయణమూర్తి

ఇవీ చదవండి..

ఆరోపణలు అవాస్తవం... ఒక్క ప్లాట్​ మాత్రమే ఉంది'

Intro:Ap_Vsp_93_26_Bandaru_On_Vijayasai_Reddy_Avb_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) ఇన్ సైడ్ ట్రేడింగ్ పై విజయసాయిరెడ్డి సిబిఐ విచారణకు సిద్ధమా అని తెదేపా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. గత రెండు రోజులుగా తెదేపా నాయకులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విశాఖలో తనకు ఎటువంటి ఆస్తులు లేవని అబద్ధపు ప్రకటనలు చేస్తున్నారని బండారు అన్నారు.


Body:విశాఖ ఆశీల్ మెట్ట పై ఉన్న క్రిస్టియన్ మిషనరీ సంస్థకు చెందిన భూమిని ఢిల్లీలో బ్రదర్ అనిల్ కుమార్ తో కలిసి అగ్రిమెంట్ చేయించలేదా అని అన్నారు. మీ ఆడిటర్ జీవి పేరు మీద ఉంటే మీ పేరు మీద ఉన్నట్లేనని.. విశాఖ కార్తీకవనంలో భూమిని రేయన్స్ హోటల్ కు 33 ఏళ్లకు లీజుకు ఇవ్వడంలో విజయసాయిరెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు.


Conclusion:ముదపాక ల్యాండ్ పోలింగ్ లో తమను తప్పు పెట్టి మళ్ళీ మీరు ఎందుకు మొదలు పెట్టారని ఆయన అన్నారు. ల్యాండ్ పూలింగ్ మళ్లీ ఎందుకు జీవో తీసుకువచ్చారని.. తక్షణమే జీవోను రద్దు చేయాలని మాజీ మంత్రి బండారు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.


బైట్: బండారు సత్యనారాయణ మూర్తి, మాజీమంత్రి.
: పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే.
Last Updated : Dec 27, 2019, 11:14 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.