ETV Bharat / city

కార్పొరేట్ సామాజిక బాధ్యతను విస్తరించండి

కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అందించే సేవలు మరిన్ని రంగాలకు విస్తరించాలని విశాఖ జిల్లా పాలనాధికారి వి.వినయ్​చంద్ పారిశ్రామికవేత్తలను కోరారు.

author img

By

Published : Jul 13, 2019, 5:30 AM IST

పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో పాలనాధికారి భేటీ

పారిశ్రామిక సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అందించే సేవలు మరిన్ని రంగాలకు విస్తరించాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్​చంద్ పారిశ్రామికవేత్తలను కోరారు. విశాఖలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో పాలనాధికారి భేటీ అయ్యారు. విశాఖ నగరం, జిల్లాలో విస్తరించి ఉన్న జాతీయ, రాష్ట్రస్థాయి పారిశ్రామిక సంస్థలు విద్య, వైద్యం, పర్యావరణం, కాలుష్య నివారణ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సేవలందిస్తున్నాయని కొనియాడారు. జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల్లో వైద్యం, విద్య సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా ప్రభుత్వంతో కలిసి పని చేయాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. కలెక్టర్ విజ్ఞప్తికి పలు సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.

ఇదీ చదవండీ...

పారిశ్రామిక సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అందించే సేవలు మరిన్ని రంగాలకు విస్తరించాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్​చంద్ పారిశ్రామికవేత్తలను కోరారు. విశాఖలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో పాలనాధికారి భేటీ అయ్యారు. విశాఖ నగరం, జిల్లాలో విస్తరించి ఉన్న జాతీయ, రాష్ట్రస్థాయి పారిశ్రామిక సంస్థలు విద్య, వైద్యం, పర్యావరణం, కాలుష్య నివారణ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సేవలందిస్తున్నాయని కొనియాడారు. జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల్లో వైద్యం, విద్య సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా ప్రభుత్వంతో కలిసి పని చేయాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. కలెక్టర్ విజ్ఞప్తికి పలు సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.

ఇదీ చదవండీ...

అప్పుల రాష్ట్రాన్ని మాకు అప్పగించారు: బుగ్గన

Intro:SLUG:-AP_ONG_51_12_DARSI_C.I. LA_MARPU_AV_AP10136
కంట్రిబ్యూటర్:- కొండలరావు దర్శి.9848450509.
దర్శి సి ఐ ల మార్పులో రాజకీయ వత్తిళ్ళు. నెలవ్యవధిలో ఇద్దరు సి ఐ ల మార్పు అధికారపార్టీలో అంతర్యుద్ధం.
వివారాలలోకివెళితే ప్రకాశంజిల్లా దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్లగా నెలవ్యవధిలోనే ఇద్దరిని మార్పుచేశారు.సార్వత్రిక ఎన్నికలలో విజయంసాధించి అధికారం చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గతంలో సి ఐ గా పనిచేస్తున్న శ్రీనివాసరావును గుంటూరు ఐ జి ఆఫీసుకు బదిలీ చేయించారు.తరువాత పాపిశెట్టి కరుణాకర్ ని దర్శి సి ఐ గా నియమించారు.అయితే ఇతను స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కి అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి వర్గం వ్యతిరేకించింది.దీంతో స్థానిక ఎమ్మెల్యే కి మాజీ ఎమ్మెల్యే కి మధ్య అంతర్యుద్ధం మొదలైంది.వీరిద్దరి పంచాయతీ ముఖ్యమంత్రి వరకు చేరింది.అయితే తాజాగా ఈరోజు దర్శి సి ఐ గా పనిచేస్తున్న కరుణాకర్ ని బదిలీ చేసి విఆర్ కి పంపారు.వారి స్థానంలో జిల్లా శిక్షణా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ మొయిన్ దర్శి సి ఐ గా బాధ్యతలు చేపట్టటం జరిగింది.ఈ వ్యవహారంతో దర్శిలో అధికారపార్టీలోనే రాజకీయం వేడెక్కింది.తాజా,మాజీ ఎమ్మెల్యే ల మధ్య జరుగుతున్న రాజకీయ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుందో వేచిచూడాలంటున్నా స్థానిక ప్రజలు.Body:ప్రకాశంజిల్లా దర్శి.Conclusion:కొండలరావు దర్శి 9848450509.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.