ETV Bharat / city

ఏయూలో వాతావరణ మార్పులపై సదస్సు

విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో టియల్​ఎన్​ సభ మందిరంలో వాతావరణం మార్పులపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఐఎండీ డీజీ రమేష్​, డీఎస్టీ సలహాదారు డాక్టర్​ అఖిలేష్​ గుప్తా, ఏయూ రెక్టార్​ ప్రసాద్​ రెడ్డి, రిజిస్ట్రార్​ బైరాగిరెడ్డి పాల్గొన్నారు.

author img

By

Published : Jul 22, 2019, 6:37 PM IST

ఏయూలో వాతావరణం మార్పులపై సదస్సు
ఏయూలో వాతావరణం మార్పులపై సదస్సు

దేశంలో ప్రస్తుత వాతావరణం మార్పులపై విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ఆచార్య పివి సుబ్రహ్మణ్యం స్మారక ప్రసంగ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ రమేష్, డీఎస్టీ సలహాదారు డాక్టర్ అఖిలేష్ గుప్తా, ఏయూ రెక్టార్​​ ప్రసాద్ రెడ్డి, రిజిస్టార్ బైరాగి రెడ్డి పాల్గొన్నారు. వాతావరణ అధ్యయనం, పరిశోధనలపై ఏయూలోని ఎనిమిది విభాగాలు, ఐఎండి సంయుక్తంగా ప్రాజెక్ట్ కొనసాగిస్తున్నట్టు ఐఎండి డైరెక్టర్ జనరల్ డాక్టర్ రమేష్ తెలిపారు. వాతావరణ మార్పులపై నిపుణులు మరింత లోతుగా పరిశోధనలు జరపాలన్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంతో వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయన్నారు. వాతావరణ మార్పులపై పరిశోధనలు పెరగాలన్నారు. అందుకు అనుగుణంగా చర్యలు మొదలుపెట్టాలని కోరారు.

ఏయూలో వాతావరణం మార్పులపై సదస్సు

దేశంలో ప్రస్తుత వాతావరణం మార్పులపై విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ఆచార్య పివి సుబ్రహ్మణ్యం స్మారక ప్రసంగ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ రమేష్, డీఎస్టీ సలహాదారు డాక్టర్ అఖిలేష్ గుప్తా, ఏయూ రెక్టార్​​ ప్రసాద్ రెడ్డి, రిజిస్టార్ బైరాగి రెడ్డి పాల్గొన్నారు. వాతావరణ అధ్యయనం, పరిశోధనలపై ఏయూలోని ఎనిమిది విభాగాలు, ఐఎండి సంయుక్తంగా ప్రాజెక్ట్ కొనసాగిస్తున్నట్టు ఐఎండి డైరెక్టర్ జనరల్ డాక్టర్ రమేష్ తెలిపారు. వాతావరణ మార్పులపై నిపుణులు మరింత లోతుగా పరిశోధనలు జరపాలన్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంతో వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయన్నారు. వాతావరణ మార్పులపై పరిశోధనలు పెరగాలన్నారు. అందుకు అనుగుణంగా చర్యలు మొదలుపెట్టాలని కోరారు.

ఇదీ చదవండి :

ట్రా"ఫికర్"... ఏడు కిలోమీటర్లకు పైగా స్తంభించిన రాకపోకలు

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3


Body:ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానం ప్రజలను తీవ్ర ఇబ్బంది పెడుతుంది గుంటూరు జిల్లా లో ఇసుక కష్టాలు గత మూడు నెలల నుంచి అందుబాటులో లేకపోవడంతో ఎక్కడెక్కడ ఆగిపోయిన భవన నిర్మాణం ప్రస్తుతం ఈ విధానం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని జిల్లాలో రెండు ఇవ్వడం వల్ల ఎక్కడెక్కడినుంచో ఇక్కడికి రావాలి వస్తుందని అది ఆన్లైన్లో బుక్ చేసుకుని పర్మిషన్ తీసుకోవాలి వచ్చినాక ఎంత ఇసుక ఇస్తున్నారు తెలియడం లేదని ఉదయం నుండి ఇక్కడ పడిగాపులు కాస్తున్న మనీ ఆవేదన వ్యక్తం చేశారు


పబ్లిక్ బైట్స్ మరియు ఎమ్మార్వో బైట్


Conclusion:గుంటూరు జిల్లాలో ఇసుక ఇబ్బందులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.