ETV Bharat / city

'విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి'

author img

By

Published : May 18, 2021, 9:38 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కోరారు.

Breaking News

ఈ నెల 20న జరుగనున్న శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు డిమాండ్​ చేశారు. ఆ తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కోరారు. అనేక త్యాగాలు చేసిన సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించరాదని అన్నారు.

ఈ నెల 20న జరుగనున్న శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు డిమాండ్​ చేశారు. ఆ తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కోరారు. అనేక త్యాగాలు చేసిన సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించరాదని అన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 21,320 కరోనా కేసులు, 99 మరణాలు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.