ETV Bharat / city

ఎన్నికల సంఘం తీరు ఏకపక్షం: మంత్రి యనమల - vijayawada

రాష్ట్రాలపై మోదీ పెత్తనం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని మంత్రి యనమల విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన ఎన్నికల సంఘ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

మంత్రి యనమల
author img

By

Published : Mar 30, 2019, 2:03 PM IST

ప్రజాస్వామ్యాన్ని రక్షించడం ఎన్నికల సంఘం బాధ్యతని మంత్రి యనమల రామకృష్ణుడు విజయవాడలోగుర్తు చేశారు. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహించి...రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 22 పార్టీలు ఇచ్చిన వినతులుబుట్టదాఖలు చేస్తూ...ఇటీవల 3 అంశాల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. ఓట్ల తొలగింపుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో 25 లక్షల ఓట్లు తొలగించారని అధికారులే తెలిపారని గుర్త చేశారు. లక్షల సంఖ్యలో ఫారం-7 దరఖాస్తులు వస్తే ఏం చేశారని అసహనం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

ప్రజాస్వామ్యాన్ని రక్షించడం ఎన్నికల సంఘం బాధ్యతని మంత్రి యనమల రామకృష్ణుడు విజయవాడలోగుర్తు చేశారు. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహించి...రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 22 పార్టీలు ఇచ్చిన వినతులుబుట్టదాఖలు చేస్తూ...ఇటీవల 3 అంశాల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. ఓట్ల తొలగింపుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో 25 లక్షల ఓట్లు తొలగించారని అధికారులే తెలిపారని గుర్త చేశారు. లక్షల సంఖ్యలో ఫారం-7 దరఖాస్తులు వస్తే ఏం చేశారని అసహనం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

నేడు సిక్కోలులోని 5 నియోజకవర్గాల్లో సీఎం పర్యటన



Intro:AP_TPG_06_30_CONGRESS_ELURU_MLA_ABYARDHI_PRACHARAM_AVB_C2
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్ : ఏలూరు, ప.గో.జిల్లా
( ) పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజనాల రామ్మోహన్రావు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తన్నారు. ఈ సందర్భంగా ఏలూరు నగరంలో శ్రీరామ్ నగర్ , విద్యానగర్ నగర్, జేవియర్ నగర్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి తమ ఓట్లను కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు.



Body:ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు. యువతకు మహిళలకు రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నూతన సంవత్సరం ప్రత్యేక హోదా పనే రాహుల్ గాంధీ సంతకం చేస్తారని తెలిపారు.


Conclusion:ఈ సందర్భంగా ఆయన ప్రచారంలో భాగంగా ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు
బైట్. రాజనాల రామ్మోహనరావు, ఏలూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.