ETV Bharat / city

రుణమిచ్చేందుకు ప్రపంచబ్యాంకు, ఏఐఐబీ సుముఖత: సీఎంవో

ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీ  ప్రతిపాదిత రుణాలపై  ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆ ప్రతిపాదిత రుణాలలో ఒక్కపైసా కూడా వెనక్కి పోలేదని సీఎంవో కార్యాలయం స్పష్టం చేసింది.

author img

By

Published : Jul 24, 2019, 7:30 PM IST

సీఎంవో

ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీ ప్రతిపాదిత రుణాలపై జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రతిపాదిత రుణంలో ఒక్క పైసా కూడా ఎక్కడికీ పోలేదని స్పష్టం చేసింది. ఏఐఐబీ ఉపాధ్యక్షుడితో ముఖ్యమంత్రి కార్యాలయం సంప్రదింపులు జరుపుతోందని.. ఎలాంటి అనుమానాలకు తావులేదని సీఎంవో స్పష్టం చేసింది. ఏపీకి సాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీలు అంగీకారాన్ని తెలిపాయని వెల్లడించింది. విద్యుత్ సరఫరా ప్రాజెక్టుకు 100 మిలియన్ డాలర్లు, గ్రామీణ రోడ్లకు 400 మిలియన్ డాలర్లు, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ద్య ప్రాజెక్టుకు 400 మిలియన్ డాలర్లను ఇప్పటికే ఏఐఐబీ మంజూరు చేసిందని ప్రభుత్వం వెల్లడించింది. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని.. ఈ రంగాల్లో రుణాలను ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు, ఏఐఐబీలు సుముఖత వ్యక్తం చేశాయని ఆ మేరకు రుణ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. అమరావతి రాజధాని ప్రాజెక్టులోని ఏడు ప్యాకేజీల్లో అక్రమాలు చోటు చేసుకున్నందున దానిపై విచారణ చేపట్టిన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదీచదవండి

ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీ ప్రతిపాదిత రుణాలపై జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రతిపాదిత రుణంలో ఒక్క పైసా కూడా ఎక్కడికీ పోలేదని స్పష్టం చేసింది. ఏఐఐబీ ఉపాధ్యక్షుడితో ముఖ్యమంత్రి కార్యాలయం సంప్రదింపులు జరుపుతోందని.. ఎలాంటి అనుమానాలకు తావులేదని సీఎంవో స్పష్టం చేసింది. ఏపీకి సాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీలు అంగీకారాన్ని తెలిపాయని వెల్లడించింది. విద్యుత్ సరఫరా ప్రాజెక్టుకు 100 మిలియన్ డాలర్లు, గ్రామీణ రోడ్లకు 400 మిలియన్ డాలర్లు, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ద్య ప్రాజెక్టుకు 400 మిలియన్ డాలర్లను ఇప్పటికే ఏఐఐబీ మంజూరు చేసిందని ప్రభుత్వం వెల్లడించింది. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని.. ఈ రంగాల్లో రుణాలను ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు, ఏఐఐబీలు సుముఖత వ్యక్తం చేశాయని ఆ మేరకు రుణ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. అమరావతి రాజధాని ప్రాజెక్టులోని ఏడు ప్యాకేజీల్లో అక్రమాలు చోటు చేసుకున్నందున దానిపై విచారణ చేపట్టిన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదీచదవండి

ఏపీకి రుణ ప్రతిపాదనపై వెనక్కి తగ్గిన ఏఐఐబీ

Intro:ap_gnt_47_24_rtc_rm_pc_avb_c9

ఆర్టీసీలో కార్మికుల చార్టుల నిర్వహణలో డిజిటలీకరణ ప్రవేశపెడుతున్నట్లు గుంటూరు జిల్లా ఆర్టీసీ ఆర్ ఎం సుమంత్ ఆర్ ఆదోని తెలిపారు.రేపల్లె బస్ డిపోను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి.. రికార్డులను పరిశీలించారు. రాష్ట్రంలో గుంటూరు డివిజన్ అధిక ప్రాధాన్యత కలిగి ఉందని ఆర్ ఎం అన్నారు. రాష్ట్ర రాజధాని, జిల్లాలో ఉండటం ఒక ప్రత్యేక మని ఆయన తెలిపారు.గుంటూరు బస్ స్టేషన్ పెద్ద స్టేషన్లలో ఒకటని... ప్రాంతీయ స్టేషన్ పరిధిలో మొత్తం 13 ఆర్టీసీ డిపోల ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు . ప్రస్తుతం 764 ఆర్టిసి 249 ఇది అద్దె బస్సులు నడుపుతున్నట్లు వివరించారూ. జిల్లాలోని 57 మండలాల్లో రహదారి సరిగా లేనివి సుమారు 35 గ్రామాలు మినహా దాదాపు అన్ని గ్రామాల్లోనూ బస్సు సదుపాయం కల్పిస్తున్నామన్నామన్నారు.జిల్లాలో ఆర్టీసీ నష్టాల బాటలోనున్నట్లు ... నష్టాలను తగ్గించే దిశగా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. బాలికలు పదో తరగతి వరకు... బాలురు 12 ఏళ్ల వయసు వరకు ఉచిత బస్ పాస్ లు ఇస్తున్నామని తెలిపారు. ఈ మేరకు కు పాఠశాలలకు వెళ్లి అవగాహన కలిగించే బస్ పాస్ లు అందజేయాలని రేపల్లె డిపో మేనేజర్ కు ఆదేశించారు.


Body:బైట్..సుమంత్ ఆర్ ఆదోని (గుంటూరు జిల్లా ఆర్.టి.సి ఆర్. ఎం)


Conclusion:etv contributer
sk.meera saheb 7075757515
repalle
guntur jilla ..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.